Followers

Wednesday, July 1, 2020

AP Govt Employees & Pensioners may get Salaries & Pensions between July 3rd and 5th

 

 ద్రవ్యవినిమయ బిల్లుకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి ఆమోద ముద్ర పడి, ఆర్థికశాఖ జీవో జారీ చేసిన వెంటనే ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు చెల్లింపు ప్రక్రియ మెదలవుతుంది. బహుశ ఈ ప్రక్రియ మెదలవ్వడానికి మరో రెండు రోజులు పట్టవచ్చు. ఏదేమైనా జులై 2 నుండి 5 వ తేదీ మధ్యలో జీతాలు, పెన్షన్ల చెల్లింపులు మెదలు కావచ్చని అంచనా.

 


No comments:

Post a Comment