Followers

Tuesday, July 7, 2020

PROJECT DIRECTOR FOR MDM

మిడ్ డే మీల్స్ కి జిల్లా స్థాయిలో ఒక ప్రాజెక్టు డైరెక్టర్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం

మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్స్), స్కూల్ శానిటేషను ప్రతి జిల్లాలో ఒక ప్రాజెక్టు డైరెక్టర్ ను ప్రభుత్వం నియమించింది.

ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో) మధ్యాహ్న భోజన పథకం (మిడ్ డే మీల్స్) ను పర్యవేక్షిస్తుండగా, ఇకపై మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ శానిటేషను ప్రతి జిల్లాలో ఒక ప్రాజెక్టు డైరెక్టర్ పర్యవేక్షిస్తారు.

మిడ్ డే మీల్స్, స్కూల్ శానిటేషన్‌కు సంబంధించిన ఫైల్స్ పై ఆ విభాగం రాష్ట్ర డైరెక్టర్ మహ్మద్ దివాన్ మంగళవారం సర్యులర్ జారీ చేశారు.

మధ్యాహ్న భోజనం, జగనన్న గోరుముద్ద పథకాల వంట ఏజెన్సీలకు ఇప్పటివరకు నెలకు ఒక గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుండగా, అదనంగా అవసరమైతే తగిన ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు.


No comments:

Post a Comment